శోభకృతు యుగాదికి స్వాగతం
స్వాగతమార్యులార ! నవ వత్సర వేళను రమ్య సాహితీ
సాగర వీచికా వితతి సంతత సంచరదంతరంగులై
స్వాగతమార్యులార ! నవ వత్సర వేళను రమ్య సాహితీ
సాగర వీచికా వితతి సంతత సంచరదంతరంగులై
లింగ స్వరూపుడైన శివుని ఆరాధన హైందవ సంస్కృతిలో అతి ముఖ్యమైనది. మంగళకరుడు, శుభకరుడైన శంకరుని పూజలో భారతీయులంతా పునీతులవుతుంటారు.
కోయ సంఘ వ్యవస్థను ఐదుగురు వ్యక్తులు నడిపిస్తారు. వారు: దొర, పటేల్, వడ్డె, అడితి బిడ్డ, తలపతి. దొర, పటేల్ అనుమతి మేరకు తలపతి ఆధ్వర్యంలో వడ్డె ఇలవేలుపు (దేవత) కొలుపును
తెలంగాణ చేనేత వస్త్ర పరిశ్రమ నైపుణ్యం, ఆ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు కురిపించారు.
ప్రపంచ వ్యాప్తంగా గిరిజన స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ నృత్యం చేస్తారు. తెలంగాణలో ఉన్న సుమారు డజను రకాల గిరిజన తెగలు కూడా తమ తమ ప్రత్యేక స్థానిక నృత్యాలు చేస్తారు.
దైవ ప్రవక్త ముహమ్మద్(స) ప్రముఖ ఖురైష్ వంశానికి చెందినవారు. కాబా గృహం అర్చకులు ఆయన (స) వంశంవారే. ఆయన (స) తండ్రి పేరు అబ్దుల్లా. తాతపేరు అబ్దుల్ ముత్తలిబ్. ఆయన (స) మక్కా నగరంలో 22 ఏప్రిల్ క్రీ.శ. 571న అనాథగా జన్మించారు.
మైసూర్ పట్టణానికి సుమారు 13 కి.మీ. దూరంలో చాముండీ పర్వతం వుంది. సతీదేవి దివ్యాభరణాలు, వెంట్రుకలు పడిన ప్రదేశంగా ప్రసిద్ధి. మార్కండేయ పురాణంలో దేవి ప్రస్తావన గురించి ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది.
ఆశ్వీజ మాసంలో వచ్చే మరో విశిష్టమైన పండుగ దీపావళి. ఇది ఐదు రోజుల పండుగగా కనిపిస్తుంది. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమ ద్వితీయగా జరుపుకుంటారు.
ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు దసరా ఉత్సవాలు భారతదేశమంతటా జరుగుతుంటాయి. శక్తి స్వరూపమైన అమ్మవారిని వేరు వేరు రూపాల్లో ఆరాధించడం మన సంప్రదాయంగా ఉంది.
మ.అదిగో ! దుర్మద పూరితుల్ కలిన హాహాకారముల్ రేపుచున్
సదయుల్ గాక జనాళికెల్ల సుఖమున్ శాంతంబు లేకుండగన్
మదహస్తంబుల చేష్టలన్గలిగి యమ్మాహీషులన్మించుచున్
కదలన్ జూతురె వారినణ్చగను రా! కాళీ స్వరూపోద్ధతిన్ 1