మన ప్రాజెక్టులు

పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌

పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌

అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, ఎలక్ట్రోమెకానికల్‌ ఇంజనీరింగ్‌ అద్భుతాలు సృష్టించేలా పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కి 201 5లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేయడం శుభపరిణామం.

కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది

కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది

దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రానీయకుండా కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.

కరువుకు చుక్కెదురు కాళేశ్వరం ప్రాజెక్టు

కరువుకు చుక్కెదురు కాళేశ్వరం ప్రాజెక్టు

ఐదేండ్లకింద.. బహుశా 2018 జూలైలో అనుకుంటా.. అప్పటి సాగునీటి శాఖా మంత్రి హరీష్‌ రావు సూర్యాపేట పర్యటనకు వెళ్ళినప్పుడు కాళేశ్వరం తొలిఫలితం సూర్యాపేటకే అని ప్రకటించారు. ఈ విధమైన ప్రకటనలు ఒక్కసూర్యాపేటలోనే కాదు కాకతీయ కాలువ పరిధిలో ఉన్న జిల్లాల్లో మూడు నాలుగు చోట్ల ఈ మాట అన్నారు.

ప్రతీ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు

ప్రతీ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు

తెలంగాణా రాష్ట్ర సాధనా ఉద్యమానికి నీటి దోపిడీ ప్రధాన ప్రాదిపదికగా ఉండేదని అందరికీ తెలిసిందే. గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సాగునీటి పథకాలు ప్రజలకు ఫలాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదేం న్యాయం?

ఇదేం న్యాయం?

పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక విషాద గాథ. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర. 1956 లో ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడడం వలన అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా.

కాళేశ్వరంపై విష ప్రచారాలు – వాస్తవాలు

కాళేశ్వరంపై విష ప్రచారాలు – వాస్తవాలు

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాభివృద్ధికి ఎంత కీలకమైనదో, ఎంతటి ప్రయోజనాన్ని చేకూర్చేదో ఈ పాటికే ప్రజల అనుభవంలోకి వచ్చింది. అయితే ఈ విజయాన్ని జీర్ణించుకోలేని దుష్ట శక్తులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పంపులు పనిచేయడం

కాళేశ్వరంపై విష ప్రచారాలు – వాస్తవాలు

కాళేశ్వరంపై విష ప్రచారాలు – వాస్తవాలు

జూలై 2022 లో వచ్చిన అసాధారణ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నేపల్లి, అన్నారం పంప్‌ హౌజ్‌ లు నీట మునిగిన తర్వాత చాలా మంది ప్రాజెక్టుపై అక్కసుతో కూడిన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు.

పెన్‌ గంగ నదిపై చనాక – కోరాట బ్యారేజికి తొలగిన అవరోధాలు

పెన్‌ గంగ నదిపై చనాక – కోరాట బ్యారేజికి తొలగిన అవరోధాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరితోనే వ్యవహరించడం వలన పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు చెడిపోయినాయి.

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ పునర్జీవం..

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ పునర్జీవం..

బాబ్లీ ప్రాజెక్టు కట్టిన తర్వాత శ్రీరాంసాగర్‌ వట్టి పోయింది. కొన్నిసార్లు మినహా వానా కాలంలో సకాలంలో నీరు రాక ఆయకట్టు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జలాశయంలో అన్ని కాలాల్లో నీరు ఉండేందుకు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించింది.

పోలవరమా లేక శాపమా

పోలవరమా లేక శాపమా

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వచ్చిన వరద ప్రవాహం, ఇదివరకు ఇంతకంటే ఎక్కువ వచ్చినా జనావాసాలకు ఇంత భారీ నష్టం వాటిల్లలేదన్నది స్థానికులు చెప్పుకోవడంపై విశ్లేషణ జరగాల్సిన అవసరం ఎంతో ఉన్నది.