కాళేశ్వరంపై విష ప్రచారాలు – వాస్తవాలు
జూలై 2022 లో వచ్చిన అసాధారణ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నేపల్లి, అన్నారం పంప్ హౌజ్ లు నీట మునిగిన తర్వాత చాలా మంది ప్రాజెక్టుపై అక్కసుతో కూడిన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు.
జూలై 2022 లో వచ్చిన అసాధారణ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నేపల్లి, అన్నారం పంప్ హౌజ్ లు నీట మునిగిన తర్వాత చాలా మంది ప్రాజెక్టుపై అక్కసుతో కూడిన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరితోనే వ్యవహరించడం వలన పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు చెడిపోయినాయి.
బాబ్లీ ప్రాజెక్టు కట్టిన తర్వాత శ్రీరాంసాగర్ వట్టి పోయింది. కొన్నిసార్లు మినహా వానా కాలంలో సకాలంలో నీరు రాక ఆయకట్టు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జలాశయంలో అన్ని కాలాల్లో నీరు ఉండేందుకు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వచ్చిన వరద ప్రవాహం, ఇదివరకు ఇంతకంటే ఎక్కువ వచ్చినా జనావాసాలకు ఇంత భారీ నష్టం వాటిల్లలేదన్నది స్థానికులు చెప్పుకోవడంపై విశ్లేషణ జరగాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
ఏ నది అవసరాలు ఆ నదికి ఉంటాయి. ఏ నదీ పరీవాహక రాష్ట్రం కూడా తమ ప్రాంతంలో ప్రవహించే నదీజలాలను మరో రాష్ట్రానికి తరలించడానికి ఒప్పుకోదు.
నాయకత్వం వేరే రాజకీయం వేరే అని గోదావరి నదిపై కాళేశ్వరం బహుళార్థక సాధక ప్రాజెక్ట్, ఇతర ప్రాజెక్టులైన సీతారామప్రాజెక్టు. దేవాదుల ప్రాజెక్టు సమ్మక్క ప్రాజెక్టు, వరద కాలువ ప్రాజెక్టు, సీతారామ బహుళార్థక ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా నివృత్తి చేసిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ప్రత్యేక అభినందలు,
రాష్ట్రంలో అన్ని సాగునీటి వ్యవస్థలను.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాంలు, ఆనకట్టలు, కత్వాలు, చిన్నా పెద్దా లిఫ్ట్ స్కీమ్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి, వీటి వలన ఆశించిన ఫలితాలను పొందడానికి, సాగునీటి శాఖలో సమగ్రమైన పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి తలపెట్టారు.
క్రిష్ణా బేసిన్ నీటి కొరత గల బేసిన్. ఈ బేసిన్ నుంచి మరొక బేసిన్ నీటిని మళ్లించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.
తెలంగాణ రెండు రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నది. ఒకటి, ఇప్పటికే ఉన్న వినియోగాలు అట్లాగే ఉంచాలనే వాదన. మరొకటి, బేసిన్ ఆవలకు మరల్చుకొనేందుకు తమకు బేసిన్ లోని ఆయకట్టుతో సమాన ప్రతిపత్తి
ఉంది అనే వాదన.
సంస్థానాధీశు కాంలో వనపర్తి జిల్లాలోని మదనాపురం మండ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శంకరమ్మపేట గ్రామ శివారులో చిన్నవాగుపై నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టునకు