సీను మారింది!
అంతర్జాతీయ సినిమా వేడుకలు జరిగినప్పుడు మనం ఒక మాట వింటుంటాము. అందులో ప్రదర్శింపబడే కొన్ని సినిమాలు చూసినపుడు సినిమా తీయబడిన ప్రాంతం సంస్కృతిని, సంప్రదాయాన్ని, ప్రగతిని అన్నింటిని అంచనా వేయవచ్చు. నిజమే ముఖ…
అంతర్జాతీయ సినిమా వేడుకలు జరిగినప్పుడు మనం ఒక మాట వింటుంటాము. అందులో ప్రదర్శింపబడే కొన్ని సినిమాలు చూసినపుడు సినిమా తీయబడిన ప్రాంతం సంస్కృతిని, సంప్రదాయాన్ని, ప్రగతిని అన్నింటిని అంచనా వేయవచ్చు. నిజమే ముఖ…
యూరోప్లోని పోర్చుగల్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్లో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన ”విజిట్ తెలంగాణ ” ఫిల్మ్కు ‘బెస్ట్ ఆసియన్ టూరిజం ఫిల్మ్ అవార్డు’ గెలుచుకున్న సందర్భంగా అవార్డును తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం స్వీకరించారు.
సాహిత్యం, సంగీతం అభినయం-ఇట్లా అన్ని కళలు కలిస్తే ‘సినిమా’! సినిమాను ప్రధానంగా రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. అది ‘కళ’-‘వ్యాపారం’ కూడా! ఇరవైనాలుగు కళా, నైపుణ్య విభాగాల్లో అనేకమందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ-చిత్ర పరిశ్రమ.
బాలీవుడ్లో మూకీల కాలంలోనే తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించిన తొలి తెలుగు నటుడు పైడిజైరాజ్ నాయుడు. ఏడు దశాబ్దాల నట జీవితాన్ని గడిపి చరిత్రకెక్కిన మహానటుడాయన. నటుడిగానే కాక దర్శకునిగా, నిర్మాతగా హిందీ రంగంలో తనదైన ముద్ర వేశారు. సరోజినీనాయుడు భర్త గోవిందరాజులు నాయుడుకు స్వయాన మేనల్లుడాయన. 1909 సెప్టెంబర్ 28న కరీంనగర్లో జన్మించారాయన.
మధురమైన పాటల దండ దాశరథి సినిమా పాటలు పుస్తకం. సినిమా మాధ్యమం ఆబాల గోపాలానికి అందుబాటులో వుండే గొప్ప సాధనం. ఆ సాధన మాధ్యమం ద్వారా ఏది అందించినా కోట్లాది మందికి చేరువవు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
సాంస్కృతికంగా సామాజికంగా ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణసినిమా ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగరేసింది తెలంగాణ సినిమానే.
రెండు దశాబ్దాలకు పైగా వందలాది తెలుగు జానపద చిత్రాల్లో కథానాయకునిగా నటించి వెండితెరపై తన ఖడ్గ విన్యాసంతో స్వైర విహారం చేసిన కథా నాయకుడిగా చరిత్రకెక్కిన ఎకైక మహానటుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నాహాలు చేస్తోంది.
ఆమె ఎంతటి మహాగాయనో మనం గాంధీజీ, నెహ్రూ, రాజాజీ, సరోజినీ నాయుడు తదితర ప్రముఖుల మాటల్లో విన్నాం. స్వయంగా కచేరీలో కన్నాం. ఇప్పటికీ నిత్యం వింటూనే ఉన్నాం. జన సామాన్యానికి చేరువైన ఒకే ఒక విదుషిగా ఎం.ఎస్.ను పేర్కొనవచ్చు. ఈ కర్ణాటక సంగీత లక్ష్మి
. జూన్ 21న హైదరాబాద్ నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించిన ‘బస్తీ’ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.