శోభకృతు యుగాదికి స్వాగతం
స్వాగతమార్యులార ! నవ వత్సర వేళను రమ్య సాహితీ
సాగర వీచికా వితతి సంతత సంచరదంతరంగులై
స్వాగతమార్యులార ! నవ వత్సర వేళను రమ్య సాహితీ
సాగర వీచికా వితతి సంతత సంచరదంతరంగులై
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జానకమ్మ కడుపున 1932 అక్టోబర్ 15వ తేదీన పుట్టిన వరదాచారి బి.ఏ. పట్టా సాధించిన తర్వాత ఒక యేడాది జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా పూర్తి చేసి, ఇష్టపూర్వకంగా 1954లో జర్నలిజం రంగంలో పాదం పెట్టారు.
ఓ భూమిపుత్రుడా !
భారతదేశాన్ని మార్చే మీ పంథాకు
మా సెల్యూట్స్
అలనీలి గగనాల తెలిగంగ తెలగాణ
పొలముల పండింప పొర్లి దూకె
దాదాపు 600కు పైగా విశేషమైన ధాతుప్రయోగంతో సంస్కృత భారతికి అలంకారంగా భాసించిన ఈ అద్భుత గేయ కావ్యకర్త మహా మహోపాధ్యాయులు, పద్మశ్రీ సన్మాన పురస్కృతులు శ్రీమాన్ శ్రీ భాష్యం విజయసారథి.
తెలుగు సాహిత్య చరిత్రలో ‘ప్రబంధ యుగం’ తెలుగు పద్య శిల్ప రీతులకు పట్టుగొమ్మ. తెలుగు జాతి జీవన వికాస సంపదకు కల్పవృక్ష శాఖ. క్రీ.శ. 1503-1512 మధ్య కాలంలో తెలుగు భాషలో తెలంగాణ ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లాలోని చరిగొండ సీమ నుండి తొలి ప్రబంధంగా ‘చిత్ర భారతం’ వెలుగు చూసిన మాట వాస్తవం.
లోన ఒకటే ఆలోచనల ముసుర్లు
తెగి పడుతున్న వాన చినుకుల్లా!
ప్రపంచ వ్యాప్తంగా గిరిజన స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ నృత్యం చేస్తారు. తెలంగాణలో ఉన్న సుమారు డజను రకాల గిరిజన తెగలు కూడా తమ తమ ప్రత్యేక స్థానిక నృత్యాలు చేస్తారు.
నయాపూల్ రోడ్డులో కారులో వెళుతున్నప్పుడు మా వారు, దివంగత ప్రజానేత ఇంద్రారెడ్డి ఎంతో ఆనందంతో సిటీ కళాశాల గొప్పతనాన్నిగురించి పదే పదే చెప్పేవారు. ‘‘మా సిటీ కళాశాల” అని గర్వంగా పొంగిపోయేవారు.
చితికి పోవు చిన్ననాటి పల్లెకు నువ్వు వెళ్లి రా!
పడిపోయే యింటి నొక్కసారి చూసి మళ్లి రా! ॥చి॥
బొగ్గు రాతలకు నీ బోర్డు గానే మారి
నిలిచి వెలసి బీటవారు గోడల్ని నిమిరి రా!