వికసిస్తున్న తెలంగాణ పర్యాటక రంగం
‘‘మన తెలంగాణ- మన సంస్కృతి -మన పర్యాటకం” అనే ఆశయంతో పర్యాటక రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.
‘‘మన తెలంగాణ- మన సంస్కృతి -మన పర్యాటకం” అనే ఆశయంతో పర్యాటక రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.
హైదరాబాద్ నగరం హరితమయమైనదని అంతర్జాతీయంగా అందరికీ అర్ధమయ్యేలాగా ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు’ నిరూపించింది.
తెలంగాణలో రాజధాని నగరంగా, పవిత్ర క్షేత్రంగా వెలసిన ప్రాచీన మహానగరాల్లో కొలనుపాక ఒకటి. ఇది 400 సంవత్సరాలు (క్రీ.శ. 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్ది వరకు) సువ్యవస్థిత రాచవైభవంతో, సుప్రతిష్ఠిత ఆలయాలతో విరాజిల్లింది. కొళ్లిపాక, కొల్లిపాక, కొట్టియపాక, కొళ్లియపాక, కొల్లిహాకె, కొలనుపాక, కుల్యపాక వంటి వివిధ నామాలతో, సంస్కృత, కన్నడాంధ్ర శాసనాలలో వివరించబడ్డది.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణా రాష్ట్రం పర్యాటక రంగంలోనూ గణనీయమైన ప్రగతి సాధిస్తోంది.
తెలంగాణా బౌద్ధ వారసత్వవనంగా బుద్ధవనం నిలువబోతోంది. బుద్ధుని జీవితకాలంలోనే తెలంగాణ నేలలో ప్రవేశించిన బౌద్ధం అంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు బౌద్ధ పరిమళాలతో పరిఢవిల్లిన నేలలో సుమారు ముప్పైకి పైగా చారిత్రక బౌద్ధ స్థలాలు నేటికీ నిలిచివున్నాయి.
దేశంలో పాలమూరు జిల్లా పేరు తెలియని వారు ఉండరు. అంతేకాక అగ్గి పెట్టెలో పట్టె గద్వాల చేనేత చీరలు, కొత్తకోట చేనేతలు, నారాయణపేట కంబళ్లతో పాటు, పాత రాతి యుగం,మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం ఆనవాళ్లకు ఎన్నో శిల్పాలు,శాసనాలు,దేవాలయాలు, పనిముట్లు, మరెన్నో అద్భుత కట్టడాలకు నిలయం ఈ జిల్లా.
యాదాద్రి భువనగిరి జిల్లాకి పేరు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పేర వచ్చింది. నిజానికి జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక చారిత్రక అవశేషం శాసనమో, స్మారక శిలో, వీరగల్లో, గడీలో ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి.
ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా సమ్మక్క-సారలమ్మ జాతర వర్ధిల్లుతోంది. ఒక కుంభ మేళా, శబరిమల అయ్యప్ప మకర జ్యోతి దర్శనం, మక్కా సందర్శనను చేసే లక్షలాది భక్తుల మాదిరిగానే దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రోజుల్లోనే దాదాపు ఒక కోటి కి పైగానే భక్తులు సందర్శిస్తారు.
ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు నేడు లకారం ట్యాంక్ గా మారి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందిస్తున్నది.చెరువుల పునరుద్ధరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా రూపురేఖలు మార్చుకొని నగరానికే తలమానికంగా నిలిచింది.
మిషన్ కాకతీయలో బాగంగా నియోజకవర్గంలోని చెరువులను మినీ ట్యాంక్ బండ్గా పునరుద్దరిస్తున్నారు. ఆ సందర్భంగా నాగర్ కర్నూల్ చెరువు కేసరి సముద్రాన్ని మినీ ట్యాంక్ బండ్గా సుందర పర్యాటకంగా తీర్చి దిద్దుతున్నారు.