ఈ అభివృద్ధి మనకు గర్వకారణం
మహబూబ్నగర్ సమీపంలోని పాలకొండ వద్ద 22 ఎకరాలలో రూ. 55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం – కలెక్టరేట్ కాంప్లెక్స్ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రారంభించారు.
మహబూబ్నగర్ సమీపంలోని పాలకొండ వద్ద 22 ఎకరాలలో రూ. 55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం – కలెక్టరేట్ కాంప్లెక్స్ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రారంభించారు.
రాష్ట్రంలోని మహిళల్లో రక్తహీనత అధికంగా ఉన్నందున దీని నివారణకు ప్రభుత్వం న్యూట్రీషియన్ కిట్ల పంపిణీని చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
దేశ వైద్య రంగంలో నూతన విప్లవానికి తెలంగాణ శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఒకేసారి 8 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి.
దేశానికి అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతే ప్రత్యేక నిదర్శనంగా నిలుస్తున్నది.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, విద్యుత్ కోతలతో, పవర్ హాలిడేలతో భయంకరమైన బాధలు అనుభవించింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా చరిత్రకెక్కింది. నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు విధించని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ.
స్వచ్ఛ భారత మిషన్లో అద్భుత ఆదర్శప్రాయ ప్రదర్శనతో దేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమంగా నిలిచింది. దేశంలో నెంబర్ వన్ ర్యాంకుతో పాటు, వివిధ కేటగిరిల్లో 13 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు దక్కాయి.
ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజల కోసం జరిగేది, ఆ పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే మునుపు పది జిల్లాలుగా వున్న మన రాష్ట్రంలోని జిల్లాలను మూడింతలకు పైగా పెంచి మొత్తంగా 33 జిల్లాలను ఏర్పాటు చేశారు.
పనైనా, పతకమైనా, పది మందిని ఆదుకోవడమైనా, ఆపన్నులకు అండగా ఉండటమైనా… ఏదైనా సరే, చుట్టపు చూపుగనో, మొక్కుబడిగనో జరగకూడదు. మనస్ఫూర్తిగా జరగాలి.
జూన్ 2014 లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఐదేళ్ళలో రాష్ట్ర పోలీసు విభాగం ఎన్నో క్రియాశీలక ప్రక్రియలకు, సాంకేతిక ప్రయోగాలకు చొరవ తీసుకున్నది.
75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన సభలో పతాకావిష్కణ చేసి, ఆయన ప్రసంగించారు.