సతతం హరితం
పర్యావరణ పరి రక్షణ, పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం‘ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తోంది. భవిష్యత్ తరాల వారికి చల్లని వాతావరణాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించాలనే ఉద్దేశ్యం.
పర్యావరణ పరి రక్షణ, పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం‘ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తోంది. భవిష్యత్ తరాల వారికి చల్లని వాతావరణాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించాలనే ఉద్దేశ్యం.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేళ తెలంగాణ ప్రభుత్వం అడవి బిడ్డలకు తీపి కబురందించింది. ఆదివాసీలు, గిరిజనుల దశాబ్దాల కలను ప్రభుత్వం నిజం చేసింది. వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలను అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు అందించింది.
ప్రజల హృదయాలలో చిరస్థాయిగా గుర్తుండేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. తొలిరోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పతాకావిష్కరణచేసి ప్రారంభించిన దశాబ్ది వేడుకలు 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా సాగాయి.
ఇప్పుడు ఇది ‘నవ’ తెలంగాణ. నవనవోన్మేష తెలంగాణ. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న శుభవేళ. 21 రోజుల పెద్ద పండుగ. తెలంగాణ ప్రజలు ప్రతి ఇంటా జరుపుకోవాల్సిన పర్వదినం.
తెలంగాణ రాష్ట్ర రాజధాని, రాష్ట్రానికే గుండెకాయగా భావించే హైదరాబాద్ మహానగరంలో మరో సుందర దృశ్యం ఆవిష్కృతం అయింది. విశ్వనగరంగా ఎదుగుతున్న నగరం నడిబొడ్డున, హుస్సేన్ సాగర్ తీరాన ప్రపంచ ఖ్యాతిగాంచే ఈ రమణీయ, సుమధుర సుందర, మహాద్భుత నిర్మాణాలను
పంటలు బాగా పండేందుకు సకాలంలో కురిసే వర్షాలు ఎంత మేలు చేస్తాయో, పంట చేతికి వచ్చే సమయంలో కురిసే అకాల వర్షాలు రైతుకు అంత హానిచేస్తాయి. ఇటీవల మన రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు తీవ్రనష్టం కల్గించాయి.
దేశంలో ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఒక వంక, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్ష, సహాయనిరాకరణ, సృష్టిస్తున్న అడ్డంకులను, ఆంక్షలను మరోవంక అధిగమిస్తూ, తెలంగాణ రాష్ట్రం బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది.
‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నది జగమెరిగిన సత్యం. కనుచూపు కరవైన బతుకెందుకు… అనే ఆవేదనా భరిత గీతాలు మనకు తెలుసు.
మాతృదేవోభవా ! అన్నది మన సంస్కృతి. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చే తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం. తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది నానుడి. ఎంత భాగ్యం ఉన్నా ఆరోగ్యం లేకుంటే ఆ జీవితం నరకప్రాయమే. అందుకే, రాష్ట్రంలో సామాన్య మానవునికి సయితం సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి