ప్రకృతి ప్రకోపం
ప్రకృతి కరుణిస్తే వరం, ప్రకోపిస్తే దారుణం.ఈసారి వర్షపాతం అసాధారణంగా కురిసింది. దాంతో సంభవించిన ప్రకృతి విపత్తుతో భద్రాచల పరిసర ప్రాంతాలన్నీ జలమయమై పోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి.
ప్రకృతి కరుణిస్తే వరం, ప్రకోపిస్తే దారుణం.ఈసారి వర్షపాతం అసాధారణంగా కురిసింది. దాంతో సంభవించిన ప్రకృతి విపత్తుతో భద్రాచల పరిసర ప్రాంతాలన్నీ జలమయమై పోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి.
కాలచక్రం వడి వడిగా తిరుగుతోంది, ఈ భ్రమణంలో ఋతువులు మారుతుంటాయి. వసంతం వెళ్లి వర్ష ఋతువు వచ్చేసింది. ఋతు సంధి వేళలో వచ్చే వాతావరణ మార్పులకు సమాయత్తమయ్యే విధంగానే సమాజం సర్దుబాటు చేసుకుంటున్నది అనాదిగా. ఆషాఢం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు అనేకం అలుముకుంటాయి.
నిన్నటి కష్టాలను శాశ్వతంగా నివారించడంతోపాటు, రేపటి ఆశలను సజీవంగా అందరికీ కళ్లముందు నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కవోని దీక్షతో కృషి చేస్తున్నది. స్వరాష్ట్రంలో గత ఎనమిదేళ్లలో సాదించిన ప్రగతి ఫలాలను అందరికీ అందించే దిశగా పటిష్ట కార్యాచరణ అమలు జరుగుతున్నది.
ప్రత్యేక తెలంగాణ అవతరణ అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వివిదరంగాల అభివృద్ధిలో భాగంగా, రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమలకు రూపకల్పన చేశారు.
ఇటీవల ముగిసిన రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటన నిరుద్యోగులలో ఆనందోత్సాహాలు నింపింది.
రాష్ట్ర జల చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 50 టి.ఎం.సి ల సామర్ధ్యంగలిగిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ జాతికి అంకితమైంది.
తెలంగాణ రైతాంగం ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో ఎన్నడూ లేనివిధంగా, దేశంలో ఎక్కడాలేని సరికొత్త పండుగను జరుపుకున్నారు. గ్రామగ్రామానా రైతుల ఉత్సాహం నింగికి తాకింది.
హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి వచ్చి చేరింది. నగరంలోని నానక్ రామ్ గూడ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐ.ఏ.ఎం.సి) కొలువు దీరింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రం సాధించిన రెండు ప్రపంచస్థాయి అవార్డులే ఇందుకు నిదర్శనం.
ఇటు సాగర తీరంలో ‘సన్ డే ఫన్ డే’ పేరిట, అటు చార్మినార్ ప్రాంతంలో, ‘ఏక్ శామ్ ..చార్మినార్ కే నామ్’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆదరణ పెరగడంతోపాటు, ఆదివారం సాయంత్రాలు సందర్శకుల తాకిడితో ఆయా ప్రాంతాలు కిటకిట లాడుతున్నాయి.