సంపాదకీయం

ఆర్థిక శక్తిగా ఎదిగిన రాష్ట్రం

ఆర్థిక శక్తిగా ఎదిగిన రాష్ట్రం

దేశంలో ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఒక వంక, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్ష, సహాయనిరాకరణ, సృష్టిస్తున్న అడ్డంకులను, ఆంక్షలను మరోవంక అధిగమిస్తూ, తెలంగాణ రాష్ట్రం బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది.

అమ్మకు వందనం!

అమ్మకు వందనం!

మాతృదేవోభవా ! అన్నది మన సంస్కృతి. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చే తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం. తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది.

అందరికీ ఆరోగ్యభాగ్యం

అందరికీ ఆరోగ్యభాగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది నానుడి. ఎంత భాగ్యం ఉన్నా ఆరోగ్యం లేకుంటే ఆ జీవితం నరకప్రాయమే. అందుకే, రాష్ట్రంలో సామాన్య మానవునికి సయితం సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి

సతత హరితం

సతత హరితం

మనందరి చేతిలోవున్న అతి సులువైన, సులభమైన తరణోపాయం తరువులను పెంచి, రక్షించి భువిపై పచ్చదనాన్ని పరివ్యాప్తం చేయడం ఒక్కటే.

అణగారినవర్గాల ఆత్మబంధువు

అణగారినవర్గాల ఆత్మబంధువు

మహానుభావుడు అంబేద్కర్‌ రూపొందించిన భారత రాజ్యాంగంలో విధిగా ఏర్పాటు చేసిన ఆర్టికల్‌ 3 వల్లనే యావత్‌ తెలంగాణ జాతి, ఇపుడు తలెత్తుకొని స్వరాష్ట్రంలో స్వీయ అస్తిత్వాన్ని చూరగొన్నది.

వెల్లివిరిసిన వజ్రోత్సవ దీప్తి

వెల్లివిరిసిన వజ్రోత్సవ దీప్తి

అలనాడు స్వాతంత్య్రం సిద్ధించినప్పటి ఉత్సాహం, ఉద్వేగం ఈ ‘వజ్రోత్సవ ద్విసప్తాహ’ వేడుకలలో రాష్ట్ర ప్రజలందరి హృదయాలలో మరోసారి వెల్లువలా ఎగసిపడింది.

ప్రకృతి ప్రకోపం

ప్రకృతి ప్రకోపం

ప్రకృతి కరుణిస్తే వరం, ప్రకోపిస్తే దారుణం.ఈసారి వర్షపాతం అసాధారణంగా కురిసింది. దాంతో సంభవించిన ప్రకృతి విపత్తుతో భద్రాచల పరిసర ప్రాంతాలన్నీ జలమయమై పోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి.

బోనాల వేడుకలు షురూ !

బోనాల వేడుకలు షురూ !

కాలచక్రం వడి వడిగా తిరుగుతోంది, ఈ భ్రమణంలో ఋతువులు మారుతుంటాయి. వసంతం వెళ్లి వర్ష ఋతువు వచ్చేసింది. ఋతు సంధి వేళలో వచ్చే వాతావరణ మార్పులకు సమాయత్తమయ్యే విధంగానే సమాజం సర్దుబాటు చేసుకుంటున్నది అనాదిగా. ఆషాఢం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు అనేకం అలుముకుంటాయి.

అనంతర దృశ్యం

అనంతర దృశ్యం

నిన్నటి కష్టాలను శాశ్వతంగా నివారించడంతోపాటు, రేపటి ఆశలను సజీవంగా అందరికీ కళ్లముందు నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కవోని దీక్షతో కృషి చేస్తున్నది. స్వరాష్ట్రంలో గత ఎనమిదేళ్లలో సాదించిన ప్రగతి ఫలాలను అందరికీ అందించే దిశగా పటిష్ట కార్యాచరణ అమలు జరుగుతున్నది.