నాలుగు రోజుల్లో 21 వేల కోట్లు
తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణం, సమర్థ నాయకత్వం, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే ప్రభుత్వ విధానాల ఫలితంగా నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 21వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి.
తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణం, సమర్థ నాయకత్వం, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే ప్రభుత్వ విధానాల ఫలితంగా నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 21వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి.
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుతో కలిసి ఆవిష్కరణ రంగంలో దేశంలోనే అగ్రగామి వేదికగా పేరుగడించిన టీ-హబ్ రెండవ దశ (టీహబ్ 2.0) భవనాన్ని గచ్చిబౌలిలో ప్రారంభించారు.
ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, పురోగతి, పనితీరును ప్రజలముందు వార్షిక నివేదికల రూపంలో ఉంచాలన్న మంత్రి కేటీ రామారావు నిర్ణయం మేరకు ఐటీ శాఖ గత ఏడేళ్లుగా రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా ప్రగతి నివేదికలను వెలువరిస్తున్నది.
గత ఆరు సంవత్సరాల కాలంలో ఆన్ లైన్ విద్యా బోధనలో భళా అనిపించుకున్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు వృత్తి నైపుణ్య శిక్షణ లోనూ భళా అనిపించుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనలకు అనుగుణంగా, ఐటీశాఖ మంత్రి కె.టి. రామారావు ఆచరణకు ప్రతిఫలంగా నేడు టి-సాట్ సేవలు మునుపెన్నడూ లేని విధంగా ప్రజలకు చేరువ అవుతున్నాయి.
భారతదేశపు 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, అప్పటి జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకించి ఐటీ, అనుబంధ రంగాల స్థితిగతుల్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఐసీటీ విధానం, ఇతర అనుబంధ విధానాలను 2016లో విడుదల చేసింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే సమయంలో ఇతర రంగాలతోపాటు, ఐ.టి రంగంపై కూడా కొందరు పనిగట్టుకొని అనేక అపోహలు, అపనమ్మకాలు, అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో గత ఏడేళ్ళ పాలనలో ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.
కరోనా కష్ట కాలంలో తెలంగాణ విద్యార్థులకు మరోమారు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఉత్తమ సేవలు అందించాయి. విజ్ఞానాన్ని విద్యార్థుల ఇళ్ల వద్దకే అందించి తమ విద్యా సంవత్సరానికి నష్టం లేదని భరోసా కల్పించాయి.
కోవిడ్ సంకట పరిస్థితిలో ప్రభుత్వ శాఖలు తమ కింది స్థాయి సిబ్బందికి సమాచారాన్ని చేరవేయడంలో టి-సాట్ నెట్ వర్క్ ట్రబుల్ షూటర్ గా అవతరించింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వ్యాప్తిపై ఒక చర్చా గోష్టిని ఏర్పాటు చేసింది.