వృత్తి నైపుణ్య శిక్షణ లోనూ టి-సాట్ భళా..భళా
గత ఆరు సంవత్సరాల కాలంలో ఆన్ లైన్ విద్యా బోధనలో భళా అనిపించుకున్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు వృత్తి నైపుణ్య శిక్షణ లోనూ భళా అనిపించుకుంటున్నాయి.
గత ఆరు సంవత్సరాల కాలంలో ఆన్ లైన్ విద్యా బోధనలో భళా అనిపించుకున్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు వృత్తి నైపుణ్య శిక్షణ లోనూ భళా అనిపించుకుంటున్నాయి.
తెలంగాణ రాజధాని నగరం ఉత్తర దిక్కుగా మేడ్చల్ సమీపంలోని కండ్లకోయలో గేట్ వే ఐటీ పార్క్కు మంత్రులు కే.టీ. రామారావు, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్య, విజ్ఞానం, నైపుణ్య శిక్షణ అందరికీ చేరవేయాలన్న లక్ష్యంతో రూపొందించబడ్డ ప్రభుత్వ రంగ బహుళ మాధ్యమ టెలివిజన్ నెట్వర్క్ టి-సాట్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనలకు అనుగుణంగా, ఐటీశాఖ మంత్రి కె.టి. రామారావు ఆచరణకు
భారతదేశపు 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, అప్పటి జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకించి ఐటీ, అనుబంధ రంగాల స్థితిగతుల్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఐసీటీ విధానం, ఇతర అనుబంధ విధానాలను 2016లో విడుదల చేసింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే సమయంలో ఇతర రంగాలతోపాటు, ఐ.టి రంగంపై కూడా కొందరు పనిగట్టుకొని అనేక అపోహలు, అపనమ్మకాలు, అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో గత ఏడేళ్ళ పాలనలో ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.
కరోనా కష్ట కాలంలో తెలంగాణ విద్యార్థులకు మరోమారు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఉత్తమ సేవలు అందించాయి. విజ్ఞానాన్ని విద్యార్థుల ఇళ్ల వద్దకే అందించి తమ విద్యా సంవత్సరానికి నష్టం లేదని భరోసా కల్పించాయి. మొదటి దశ కరోనా విపత్కర పరిస్థితిలో విద్యార్థులకు భరోసా అందించి, ఉపాధ్యాయులకు
కోవిడ్ మహమ్మారి వల్ల 2020 సంవత్సరం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. అనేక కంపెనీలు దివాళా తీసే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా కోట్లాది ఉద్యోగాలు పోయాయి. కానీ ఇంత కష్టకాలంలో కూడా తెలంగాణ మాత్రం పారిశ్రామిక అభివృద్ధిలో ముందంజ వేస్తోంది.
కోవిడ్ సంకట పరిస్థితిలో ప్రభుత్వ శాఖలు తమ కింది స్థాయి సిబ్బందికి సమాచారాన్ని చేరవేయడంలో టి-సాట్ నెట్ వర్క్ ట్రబుల్ షూటర్ గా అవతరించింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వ్యాప్తిపై ఒక చర్చా గోష్టిని ఏర్పాటు చేసింది.
తెలంగాణ స్వరాష్ట్రంగా సిద్ధించి అయిదేళ్లు నిండుతున్న ఈ సమయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లో మన రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతిని ఒకసారి బేరీజు వేసుకుంటే, ముఖ్యమంత్రి దార్శనిక నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని మనకు అర్థమవుతుంది