శోభకృతు యుగాదికి స్వాగతం
స్వాగతమార్యులార ! నవ వత్సర వేళను రమ్య సాహితీ
సాగర వీచికా వితతి సంతత సంచరదంతరంగులై
స్వాగతమార్యులార ! నవ వత్సర వేళను రమ్య సాహితీ
సాగర వీచికా వితతి సంతత సంచరదంతరంగులై
ఓ భూమిపుత్రుడా !
భారతదేశాన్ని మార్చే మీ పంథాకు
మా సెల్యూట్స్
అలనీలి గగనాల తెలిగంగ తెలగాణ
పొలముల పండింప పొర్లి దూకె
లోన ఒకటే ఆలోచనల ముసుర్లు
తెగి పడుతున్న వాన చినుకుల్లా!
చితికి పోవు చిన్ననాటి పల్లెకు నువ్వు వెళ్లి రా!
పడిపోయే యింటి నొక్కసారి చూసి మళ్లి రా! ॥చి॥
బొగ్గు రాతలకు నీ బోర్డు గానే మారి
నిలిచి వెలసి బీటవారు గోడల్ని నిమిరి రా!
రామప్ప శిల్పాల్లా
పురుడు పోసుకుంటున్న
మెడికల్ కళాశాలలు
నేలకు సంపూర్ణ హరిత గీతాలు
తాజ్ మహల్ను చూసి
ఈర్షపడేవాళ్ళే
తెలంగాణపై నిప్పులు పోసుకుంటున్నరు
మాతృమూర్తి నెత్తినిండా
చీలలు బిగించి శివతాండవం ఆడినోళ్ళే
బొడ్రాయిపండుగంటూ దేశాన్ని తరలిస్తున్నరు
తిరుమల శ్రీనివాసా చార్యులు కవి, వక్త, వ్యాఖ్యాత, రుబాయీల రచయిత, ‘సాహితీ సుధానిధి బిరుదాంకితులు, దాదాపు 70 పుస్తకాలు ప్రచురించారు. ఒక్క ‘రుబాయి ప్రక్రియలోనే 26 గ్రంథాలు రచించారు. వీరి రచనా వైవిధ్యం, వైదుష్యం పలు సాహితీ ప్రియుల ఆదరాభిమానాలు చూరగొన్నది. పరిశోధక విద్యార్ధులకు వీరి రచనలు ఆకరాలు.
సుప్రసిద్ధ అష్టాదశావధాని, అవధానాల్లో అనేక ప్రయోగాలు చేసిన ప్రయోగశీలి, గంటకు మూడువందల పద్యాలను ఆశువుగా చెప్పిన అశుకవి సమ్రాట్ అయిన డా. రాళ్ళబండి కవితా ప్రసాద్
బీళ్ళభూమి కాదు
మొళ్ళభూమి కాదు
రాళ్ళభూమి కాదు
అటు చూడు
అలుగులు ఆడుతున్నాయి