సాహిత్యం

పల్లె – ఇల్లు

పల్లె – ఇల్లు

చితికి పోవు చిన్ననాటి పల్లెకు నువ్వు వెళ్లి రా!
పడిపోయే యింటి నొక్కసారి చూసి మళ్లి రా! ॥చి॥
బొగ్గు రాతలకు నీ బోర్డు గానే మారి
నిలిచి వెలసి బీటవారు గోడల్ని నిమిరి రా!

దండయాత్ర

దండయాత్ర

తాజ్‌ మహల్‌ను చూసి
ఈర్షపడేవాళ్ళే
తెలంగాణపై నిప్పులు పోసుకుంటున్నరు
మాతృమూర్తి నెత్తినిండా
చీలలు బిగించి శివతాండవం ఆడినోళ్ళే
బొడ్రాయిపండుగంటూ దేశాన్ని తరలిస్తున్నరు

పరిశోధనా గ్రంథం పరిశీలన

పరిశోధనా గ్రంథం పరిశీలన

తిరుమల శ్రీనివాసా చార్యులు కవి, వక్త, వ్యాఖ్యాత, రుబాయీల రచయిత, ‘సాహితీ సుధానిధి బిరుదాంకితులు, దాదాపు 70 పుస్తకాలు ప్రచురించారు. ఒక్క ‘రుబాయి ప్రక్రియలోనే 26 గ్రంథాలు రచించారు. వీరి రచనా వైవిధ్యం, వైదుష్యం పలు సాహితీ ప్రియుల ఆదరాభిమానాలు చూరగొన్నది. పరిశోధక విద్యార్ధులకు వీరి రచనలు ఆకరాలు.

ఆయనను ‘పలకరిస్తే పద్యం!

ఆయనను ‘పలకరిస్తే పద్యం!

సుప్రసిద్ధ అష్టాదశావధాని, అవధానాల్లో అనేక ప్రయోగాలు చేసిన ప్రయోగశీలి, గంటకు మూడువందల పద్యాలను ఆశువుగా చెప్పిన అశుకవి సమ్రాట్‌ అయిన డా. రాళ్ళబండి కవితా ప్రసాద్‌