వ్యక్తులు

పరిణత పాత్రికేయుడు జియస్‌ వరదాచారి

పరిణత పాత్రికేయుడు జియస్‌ వరదాచారి

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జానకమ్మ కడుపున 1932 అక్టోబర్‌ 15వ తేదీన పుట్టిన వరదాచారి బి.ఏ. పట్టా సాధించిన తర్వాత ఒక యేడాది జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా పూర్తి చేసి, ఇష్టపూర్వకంగా 1954లో జర్నలిజం రంగంలో పాదం పెట్టారు.

యుగ కవికి అక్షర నివాళి

యుగ కవికి అక్షర నివాళి

దాదాపు 600కు పైగా విశేషమైన ధాతుప్రయోగంతో సంస్కృత భారతికి అలంకారంగా భాసించిన ఈ అద్భుత గేయ కావ్యకర్త మహా మహోపాధ్యాయులు, పద్మశ్రీ సన్మాన పురస్కృతులు శ్రీమాన్‌ శ్రీ భాష్యం విజయసారథి.

తెలంగాణ ప్రబంధం షట్చక్రవర్తి చరిత్ర

తెలంగాణ ప్రబంధం షట్చక్రవర్తి చరిత్ర

తెలుగు సాహిత్య చరిత్రలో ‘ప్రబంధ యుగం’ తెలుగు పద్య శిల్ప రీతులకు పట్టుగొమ్మ. తెలుగు జాతి జీవన వికాస సంపదకు కల్పవృక్ష శాఖ. క్రీ.శ. 1503-1512 మధ్య కాలంలో తెలుగు భాషలో తెలంగాణ ప్రాంతం మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని చరిగొండ సీమ నుండి తొలి ప్రబంధంగా ‘చిత్ర భారతం’ వెలుగు చూసిన మాట వాస్తవం.

తెలంగాణ గడ్డ- టీకాలకు అడ్డా

తెలంగాణ గడ్డ- టీకాలకు అడ్డా

దేశం మొత్తంలో 7 వ్యాక్సిన్‌ నిర్మాణ సంస్థలు ఉంటే, అందులో ఐదు తెలంగాణ గడ్డపైనే వెలిశాయి. ప్రపంచ దేశాల వ్యాక్సిన్ల

అలుపెరగని అక్షర శ్రామికుడు రంగినేని సుబ్రహ్మణ్యం

అలుపెరగని అక్షర శ్రామికుడు రంగినేని సుబ్రహ్మణ్యం

ఇలాంటి పూర్వ కవుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సంస్థానంతర కాలంలో అనకే మంది కవులు వివిధ సాహిత్యప్రక్రియాల్లో రచనలు చేశారు, చేస్తున్నారు. వారిలో కీర్తిశేషులు రంగినేని సుబ్రహ్మణ్యం ఒకరు.

ఆయనను ‘పలకరిస్తే పద్యం!

ఆయనను ‘పలకరిస్తే పద్యం!

సుప్రసిద్ధ అష్టాదశావధాని, అవధానాల్లో అనేక ప్రయోగాలు చేసిన ప్రయోగశీలి, గంటకు మూడువందల పద్యాలను ఆశువుగా చెప్పిన అశుకవి సమ్రాట్‌ అయిన డా. రాళ్ళబండి కవితా ప్రసాద్‌

చదువుల తల్లికి చేయూత

చదువుల తల్లికి చేయూత

జగిత్యాల జిల్లాలోని కథలాపూర్‌ మండలం తండ్రియాల మారుమూల పల్లెలో పుట్టినా, తన ప్రతిభతో ఎదిగి, మంత్రి కేటీఆర్‌ ప్రశంసలందుకుని, ఆయన ఆర్ధిక సహకారంతో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, పలువురి ప్రశంసలందుకుంటున్న‘రుద్ర రచన’ ఇప్పటి విధ్యార్ధిని, విధ్యార్ధులకు ఆదర్శంగా నిలుస్తున్నది.

జంటవైద్యాలలో నిపుణులైన ముగ్గురు  వైద్యులు

జంటవైద్యాలలో నిపుణులైన ముగ్గురు  వైద్యులు

తెలంగాణలో చాల కాలం ఉర్దూ అధికారభాషగా నుండి చదువులు ఎంబిబిఎస్‌ వరకు కూడ ఉర్దూ మాధ్యమంలో వున్నందున తెలుగు మాతృభాషగలవారు కూడ కొందరు యునాని అభ్యసించటం జరిగింది. అట్టివారిలో ముగ్గురి వివరాలు. వారు వనమాల నారాయణదాసు, సాకేతరామారావు, విక్రాల సంపత్కుమారాచార్యులు.

పాండితీ సౌహృదం గంగాపురం హరిహరనాథ్

పాండితీ సౌహృదం గంగాపురం హరిహరనాథ్

కాలం చాలా విలువైనదేగాక జగద్భక్షకమూ అతి భయంకరం గూడా అందుకేప్రతి జీవీ కాలపురుష ప్రస్తావన చేస్తారు. జగద్భక్షక కాలపురుషుని ప్రభావంలో పడి – ఆత్మీయ మిత్రుడు సహాధ్యాపకుడైన డా॥గంగాపురం హరిహరనాథ్‌ మాయమైతారని భావించలేదు.

ఆరుగురు కొత్త న్యాయమూర్తులు

ఆరుగురు కొత్త న్యాయమూర్తులు

రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.