‘ఉక్కు మనిషి’ చమక్కులు
పార్లమెంటులో ఒకసారి సంస్థానాల విలీనంపై చర్చ జరుగుతున్నది. పండిత హృదయనాథ్ కుంజ్రూ లేచి హైదరాబాద్పై తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారని ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ను ప్రశ్నించాడు.
పార్లమెంటులో ఒకసారి సంస్థానాల విలీనంపై చర్చ జరుగుతున్నది. పండిత హృదయనాథ్ కుంజ్రూ లేచి హైదరాబాద్పై తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారని ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ను ప్రశ్నించాడు.
దేశాభిమానం, మాతృభాషాభిమానం, వితరణశీలంమెండుగాగల రావిచెట్టు రంగారావు అజ్ఞానాంధకారం అలుముకున్న నిజాం పాలనాప్రాంతంలో గ్రంథాలయోధ్యమాన్ని, విజ్ఞాన చంద్రికాగ్రంథ ప్రచురణ, పంపిణీ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రజా చైతన్యానికి, తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికారు.
జాతీయ జెండా ఎత్తిన దేశభక్తులను కాపాడడానికి రెండువందల మంది కరుడుగట్టిన రక్తపిపాసులైన రజాకార్లతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యాడు బత్తిని మొగిలయ్య. అతని అమరత్వమే నాలుగు కోటలున్న చారిత్రాత్మకమైన ఓరుగల్లుకు పెట్టని ఐదవకోట.
అనేక వివక్షలుగల మన దేశంలో ఎందరో సంస్కర్తలు సమాజ మార్పుకోసం కృషి చేశారు. వారిలో బి.ఎస్. వెంకటరావు ఒకరు. బి.ఎస్. వెంకటరావు ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్ళలో తెలంగాణ కేంద్రంగా అంబేద్కర్ భావజాల విస్తృతికోసం కృషి చేశారు.
సిద్ధిపేట ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఇంతవాడినయ్యాయని, నేను మీ చేతుల్లో పెరిగిన బిడ్డనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. అక్టోబరు 11న దసరా పండగరోజు రాష్ట్రంలోని 21 కొత్తజిల్లాలను పలువురు మంత్రులు, స్పీకర్,…
దండెత్తివచ్చే వారందరికీ దాసోహమనడం అలవాటులేని భారతజాతిని రవి అస్తమించని సామ్రాజ్యం అని విర్రవీగిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఏ ఆయుధమూ అక్కరలేకుండా పరాజితుల్ని చేసే ఆయుధంగా తీర్చిదిద్దిన మహాశక్తి స్వరూపం గాంధీజీ.
బాలీవుడ్లో మూకీల కాలంలోనే తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించిన తొలి తెలుగు నటుడు పైడిజైరాజ్ నాయుడు. ఏడు దశాబ్దాల నట జీవితాన్ని గడిపి చరిత్రకెక్కిన మహానటుడాయన. నటుడిగానే కాక దర్శకునిగా, నిర్మాతగా హిందీ రంగంలో తనదైన ముద్ర వేశారు. సరోజినీనాయుడు భర్త గోవిందరాజులు నాయుడుకు స్వయాన మేనల్లుడాయన. 1909 సెప్టెంబర్ 28న కరీంనగర్లో జన్మించారాయన.
తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణంలో అహర్నిశలూ కృషి చేసిన చరిత్ర పరిశోధకుడు శాసనాల శాస్త్రిగా పేరుగడించిన డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
తెలంగాణలోని పాఠశాల విద్యను 20వ శతాబ్దంలో క్రమశిక్షణతో తీర్చిదిద్దిన మహనీయుడు ముద్దు రామకృష్ణయ్య. 1907 అక్టోబరు 18న కరీంనగర్ జిల్లాలోని పవిత్ర గోదావరీ తీరంలోని మంథనిలో పుట్టిన ఈ జాతిరత్నాన్ని గూర్చి ఈ తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
తన పాటలతో, రచనలతో, కవితలతో, గానంతో సమాజాన్ని కదిలించి, దోపిడీని ప్రశ్నించిన కవి గూడ అంజయ్య. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, సామాన్యుల బతుకులు ఏవిధంగా దోపిడీకి గురవుతున్నాయో జీవితానుభవం ద్వారా తెలుసుకుని, ప్రజలను జాగృతం చేసే దిశగా రచనలు సాగించాడు.