ఈ విజేతలను స్ఫూర్తిగా తీసుకోవాలి : సీఎం
విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఘనంగా సన్మానించి, ఆతిథ్యం ఇచ్చారు.