పండుగ వస్తోంది!
గోదావరి నదీమతల్లి అంతటి విశిష్టమైంది. శ్రీమన్మథనామ సంవత్సరంలో అధిక ఆషాఢ, బహుళ త్రయోదశి 14 జూలై 2015 నుంచి 25 జూలై 2015 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి.
గోదావరి నదీమతల్లి అంతటి విశిష్టమైంది. శ్రీమన్మథనామ సంవత్సరంలో అధిక ఆషాఢ, బహుళ త్రయోదశి 14 జూలై 2015 నుంచి 25 జూలై 2015 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి.