ఇప్పుడు బోరంచకు పిల్లనిస్తున్నారు!
సంగమేశ్వరం, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా శంకుస్థాపన చోసుకోవడం సంగారెడ్డి జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయే ఒక అద్భుత కార్యక్రమమని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.