పాలనకు ప్రమాణం
రచయితగా మనోహరాచారి వ్రాసిన పుస్తకం ఇది. ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ పనితీరును పరిశీలించి,వివిధ ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలును,ప్రజల పట్ల ప్రభుత్వానికి వున్న బాధ్యతను,రాష్ట్రంలో జరిగిన పలు అభివృద్ధి పనులను అన్నింటినీ విశ్లేషించారు రచయిత.