రెడ్డి హాస్టల్లో లాఠీఛార్జీ
తెలంగాణ సాధనకోసం తుదిపోరులో భాగంగా మే 2న సత్యాగ్రహంలో పాల్గొన్న రెడ్డి హాస్టల్ విద్యార్థులపై అనాగరికంగా పోలీసులు లాఠీఛార్జీ జరిపి పలువురు విద్యార్థులను గాయపర్చినారు.
తెలంగాణ సాధనకోసం తుదిపోరులో భాగంగా మే 2న సత్యాగ్రహంలో పాల్గొన్న రెడ్డి హాస్టల్ విద్యార్థులపై అనాగరికంగా పోలీసులు లాఠీఛార్జీ జరిపి పలువురు విద్యార్థులను గాయపర్చినారు.