Parcha Durga Prasada Rao

గెలుపు మనదే   (కథల సంపుటి)

గెలుపు మనదే (కథల సంపుటి)

తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ప్రత్యక్షంగా చిత్రించిన కథలు ఇవి. ఆ ఉద్యమ గమనాన్ని తెలియజేసే ఈ కథలు 1947 లోనే ముద్రించినట్టు తెలుస్తున్నా, ప్రస్తుతం తెలంగాణ సాహిత్యఅకాడమి ద్వారా పునర్‌ ముద్రించడం జరిగింది.