Pranahitha Chevella Project

హస్తినలో కేసీఆర్‌ మంత్రాంగం

హస్తినలో కేసీఆర్‌ మంత్రాంగం

ఖమ్మం జిల్లా బయ్యారంలో ప్రతిపాదించిన స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనానికి కేంద్ర బడ్జెట్‌ సమర్పణ అనంతరం ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఇనుము, ఉక్కు శాఖల మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సుముఖత వ్యక్తం చేశారు.

మనసుంటే….

మనసుంటే….

చిత్తశుద్ధి, కార్యదక్షత, కొంచెం చొరవ వుంటే పరిష్కారం కాని సమస్య ఏదైనా వుంటుందా? ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కారం తప్పక వుంటుంది.

జాతీయ హోదాకు కేంద్రం సుముఖత

జాతీయ హోదాకు కేంద్రం సుముఖత

‘ప్రాణహిత`చేవెళ్ళ’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు డిసెంబరు 8న ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి ఉమాభారతితో ముఖ్యమంత్రి చర్చించారు.