టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రగతి : కేటీఆర్
త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ను మంత్రి కే. తారక రామారావు ప్రారంభించారు.
త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ను మంత్రి కే. తారక రామారావు ప్రారంభించారు.