Yadadri

ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం – యాదాద్రి

ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం – యాదాద్రి

పర్యావరణ అనుకూల విధానాలతో  తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి అత్యద్భుతంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నది. కేవలం ఆలయానికి వచ్చే భక్తులను ఆకట్టుకోవడమే కాదు మరో అరుదైన ఘనత సాధించింది.

నృసింహ ఆలయాలకు నెలవు తెలంగాణ

నృసింహ ఆలయాలకు నెలవు తెలంగాణ

తెలంగాణా…. అత్యంత పురాతన వంశాలుగా భావించే శాతవాహనులు, ఇక్ష్వాకులు పరిపాలించిన రాజ్యం ఇది. ఇవే కాకుండా పురాణాలూ, ఇతిహాసాలలో పేర్కొన్న ఎన్నో ఆలయాలు, సంస్కృతులకు నిలయంగా ఉంది ఈ తెలంగాణా ప్రాంతం. బౌద్ధం, జైనం,శైవం, వైష్ణవంలతో పాటు ప్రకృతి ఆరాధకులుగా శాక్తేయ దేవతలను, గ్రామ దేవతలను కూడా సమాన స్థాయిలో ఆరాధించారు. ఈ క్రమంలో నరసింహ తత్వాన్ని కూడా సమాన స్థాయిలో ఆరాధించారు.