మానవ నిర్మిత ‘అద్భుతం’గా యాదాద్రి
యాదగిరి గుట్ట దేవాలయ ప్రాంగణాన్ని మానవ నిర్మిత అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులు, శిల్పులు, నిర్మాణ నిపుణులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు.
యాదగిరి గుట్ట దేవాలయ ప్రాంగణాన్ని మానవ నిర్మిత అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులు, శిల్పులు, నిర్మాణ నిపుణులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు.